వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎం మాజీ ఎంపీ మధు సతీమణి పి. సుమతి మృతిచెందడంతో మహబూబ్నగర్లోని సుశ్రుత ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు.
కుమార్తె డా. ప్రతిభ, అల్లుడు డా. మధుసూదన్ రెడ్డిని ఓదార్చి, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

