వార్తలకు తిరిగి వెళ్లండి

సుద్దులం గ్రామంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, యువకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.
గ్రామంలో డ్రగ్స్, గంజాయి వినియోగం లేకుండా యువతను చైతన్యపరుస్తూ, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు.
Comments
Loading comments...

