వార్తలకు తిరిగి వెళ్లండి

సుభాష్చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో రూ.6.25 కోట్ల చెల్లింపునకు సంబంధించిన ఎన్సీఎల్టీ ఆదేశాలు నిలిచిపోయాయి. ఇద్దరు సభ్యుల బెంచ్ ఇచ్చిన తీర్పును ఐదుగురు సభ్యుల ధర్మాసనం నిలిపివేసింది.
క్రెడిటర్లు రూ.22,006.57 కోట్ల క్లెయిమ్ చేయగా.. రూ.6.25 కోట్ల పరిష్కార ప్రణాళికకు 80.81% ఆమోదం లభించింది. బ్యాంకులు కుటుంబంతో సంబంధం ఉన్న సంస్థలకు 61.78% ఓటింగ్ వాటా ఉందని ఆరోపిస్తున్నాయి.
Comments
Loading comments...

