వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థుల ఆవేదన: స్పందించిన కలెక్టర్!

బస్సు ఆలస్యంతో చదువుకు ఆటంకం కలుగుతోందని ఆదిలాబాద్ కలెక్టరేట్కు వచ్చిన విద్యార్థుల సమస్యపై కలెక్టర్ రాజర్షిషా తక్షణమే స్పందించారు. విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయించి, సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
అయితే, విద్యార్థుల సమస్య పట్ల జిల్లా విద్యాశాఖ అధికారి ఉదాసీనత ప్రదర్శించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ చొరవతో సమస్య పరిష్కారం కావడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...