వార్తలకు తిరిగి వెళ్లండి
బండి భగీరథ్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా

పోక్సో కేసులో రిమాండ్లో ఉన్న బండి భగీరథ్ బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాలంటూ బాధితురాలికి నోటీసులు జారీ చేసింది.
అనంతరం హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. నిందితుడు బండి భగీరథ్ ప్రస్తుతం పోక్సో కేసు కింద అరెస్టై జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Comments
Loading comments...