Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల బకాయిలు వెంటనే చెల్లించాలి: తలసాని

Follow Udayam on Google
vihar Sep 01, 2026 2:51 PM హైదరాబాద్General
విద్యార్థుల బకాయిలు వెంటనే చెల్లించాలి: తలసాని - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వచ్చి ఆయనకు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...