వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలతో పాటు విదేశీ భాషలను నేర్చుకోవాలని, తెలంగాణను ఐటీ హబ్గా మార్చేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
వంద మంది అంబేడ్కర్లు తయారవ్వాలని ఆకాంక్షించిన సీఎం, డ్రగ్స్ లేని రాష్ట్ర నిర్మాణం కోసం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
Comments
Loading comments...

