Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాఠీచార్జ్‌పై విద్యార్థుల ఆగ్రహం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 13, 2026 10:01 PM ఆల్ ఇండియా జాతీయ
లాఠీచార్జ్‌పై విద్యార్థుల ఆగ్రహం - Udayam
ఝార్ఖండ్‌లో నియామకాలపై నిరసన చేస్తున్న జేపీఎస్సీ, జేఎస్సీఎస్సీ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో పలువురు గాయపడ్డారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని అభ్యర్థులు స్పష్టం చేశారు. ఉద్యోగాలు అడిగితే తమను కర్రలతో తరిమారని, ఓట్లు అడిగేందుకు వస్తే తామూ అలాగే స్పందిస్తామని నిరసనకారుడు రాహుల్‌ కుమార్‌ హెచ్చరించారు. నియామకాల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరారు.

Comments

G
Loading comments...