Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆరేళ్ల విద్యార్థి మృతి.. టీచర్‌పై ఆరోపణలు

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 3:32 PM అమరావతిGeneral
విశాఖ టౌన్ కొత్తరోడ్‌లోని లిటిల్ గార్డెన్ స్కూల్‌లో ఆరేళ్ల ప్రణయ్ తేజ్ మృతి ఘటనపై టీచర్‌పై ఆరోపణలు వచ్చాయి. క్లాస్‌లో టీచర్ కొట్టడంతో బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్లు సమాచారం అందింది. టీచర్ వేధింపులకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...