Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఎన్‌యూ అధ్యాపకుడిపై విద్యార్థుల ఫిర్యాదు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 05, 2026 1:00 PM గుంటూరుGeneral
ఏఎన్‌యూ అధ్యాపకుడిపై విద్యార్థుల ఫిర్యాదు - Udayam
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఓ గెస్ట్ లెక్చరర్ వ్యవహారశైలిపై విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంజినీరింగ్ పరీక్షల సమయంలో స్క్వాడ్‌గా వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వైస్ ప్రిన్సిపల్ గోపికృష్ణ తెలిపారు.

Comments

G
Loading comments...