Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మాయిలను వేధిస్తే కఠిన చర్యలు: She Team

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 3:50 PM సంగారెడ్డిGeneral
అమ్మాయిలను వేధిస్తే కఠిన చర్యలు: She Team - Udayam
యువతులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీం ఏఎస్ఐ తులసిరాం హెచ్చరించారు. నారాయణఖేడ్‌లోని ఏపీ బీఎడ్ కళాశాలలో సోమవారం విద్యార్థులకు షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సైబర్ మోసాలపై తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలని, ఫోన్లకు వచ్చే ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దని తులసిరాం తెలిపారు.

Comments

G
Loading comments...