Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరవును జయించే వ్యూహం

మనీష్ రెడ్డి Jul 17, 2026 10:31 AM హైదరాబాద్ 4 viewsabout 2 hours ago
కరవును జయించే వ్యూహం - Udayam Digital
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో వ్యవసాయ శాఖ అత్యవసర ప్రణాళికను విడుదల చేసింది. వరి సాగు తగ్గించి, తక్కువ నీటితో పండే పత్తి, కంది, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించింది. జులై 16-31 లోపు వర్షాలు పడితే పత్తి, కంది, పొద్దుతిరుగుడు వేయాలని, ఒకవేళ ఆగస్టు 1-15 మధ్య కురిస్తే కంది, చిరుధాన్యాలు, కూరగాయలు సాగు చేయాలని కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

Comments

G
Loading comments...