వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం దాదాపు 0.5% నష్టపోయాయి. సెన్సెక్స్ 412 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్లు పడిపోయాయి. రక్షణ రంగ షేర్ల అమ్మకాలు, TCS, HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి హెవీవెయిట్ల బలహీనత మార్కెట్పై ప్రభావం చూపాయి.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్ల ప్రతికూలత, పెరుగుతున్న చమురు ధరలు, ఆసియా మార్కెట్ల పతనం, బాండ్ ఈల్డ్స్ పెరగడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
Comments
Loading comments...

