వార్తలకు తిరిగి వెళ్లండి

బలహీన అంతర్జాతీయ సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 24,000 స్థాయి వద్ద కదిలింది.
నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 1%కిపైగా తగ్గాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. శశిధర్ జగదీశన్ రాజీనామా నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు కూడా ఫోకస్లో ఉంది.
Comments
Loading comments...

