Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాంతో మొదలై... నష్టంతో ముగిసె

Follow Udayam on Google
Sai Aug 27, 2026 4:53 PM జాతీయంవాణిజ్యం
లాభాంతో మొదలై... నష్టంతో ముగిసె - Udayam
భారత ఈక్విటీ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ ప్రారంభంలో సెన్సెక్స్‌ 120 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్లు పెరిగాయి. అయితే చివరికి మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 500 పాయింట్లు, నిఫ్టీ 116 పాయింట్లు పతనమయ్యాయి.

Comments

G
Loading comments...