వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సహాయక చర్యలను సమీక్షించారు.
కంట్రోల్ రూమ్లు 24 గంటలు పనిచేసేలా చూడాలని, ప్రజలకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలకు ప్రజలు, మత్స్యకారులు, పశుకాపరులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

