వార్తలకు తిరిగి వెళ్లండి
వరంగల్లో గుత్తేదారుల దర్జా

గ్రేటర్ వరంగల్లో బడా గుత్తేదారులు ప్రజాప్రతినిధుల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. 120 రోజుల్లో పూర్తి కావాల్సిన అభివృద్ధి పనులను నెలల తరబడి పెండింగ్లో పెడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
పోతన రోడ్డు, కరీమాబాద్, కాజీపేట వంటి పలు ప్రాంతాల్లో పనులను మధ్యలోనే వదిలేశారు. అధికారులు ప్రేక్షకపాత్ర వహించకుండా, కొత్త కమిషనర్ సమీక్ష జరిపి ఈ జాప్యానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...