వార్తలకు తిరిగి వెళ్లండి
కరవు కోరల్లో ఐదు మండలాలు

ఎల్నినో ప్రభావంతో జిల్లాలో వర్షాలు లేక ఐదు మండలాలు కరవు బారిన పడ్డాయి. సాగు విస్తీర్ణం భారీగా పడిపోగా, భూగర్భ జలాలు అడుగంటాయి. 61,500 మంది రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
ఆగస్టు 15 వరకు వర్షాలు కురవకపోతే మరో ఏడు మండలాలను కరవు జాబితాలో చేర్చనున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాలను సిద్ధం చేస్తున్నారు.
Comments
Loading comments...