వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి జిల్లాలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సంక్షేమ శాఖ సమీక్షలో విద్యార్థుల వసతి, గురుకులాల నిర్వహణపై ఆయన దిశానిర్దేశం చేశారు.
హాస్టళ్ల మరమ్మతులను నెలలోపు పూర్తి చేయాలని, బకాయి బిల్లులను సకాలంలో చెల్లించాలని సూచించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14 నాటికి అంబేడ్కర్ భవన నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Loading comments...

