Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షరతులు లేకుండా పింఛను మంజూరు చేయాలి

Follow Udayam on Google
madhu Sep 17, 2026 10:29 AM ములుగుGeneral
షరతులు లేకుండా పింఛను మంజూరు చేయాలి - Udayam
ఎలాంటి షరతులు లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి కల్లుగీత కార్మికుడికి వృత్తి పింఛను మంజూరు చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన రవిగౌడ్ డిమాండ్ చేశారు. ములుగులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ..చిన్న కారణాలతో పింఛన్లు రద్దు చేయడం సరికాదని, దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని కోరారు. సమావేశంలో నర్సయ్య, శ్రీనివాస్, రమేష్ తదితరులున్నారు.

Comments

G
Loading comments...