Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాదిఖాన్ ఘటనపై బాధిత కుటుంబాని న్యాయం చేయాలి

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 24, 2026 2:49 PM విజయనగరంGeneral
షాదిఖాన్ ఘటనపై బాధిత కుటుంబాని న్యాయం చేయాలి - Udayam
షాది ఖాన్ ఘటనలో ఆత్మహత్యకు గురైన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండల అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి సోమవారం పెదమానాపురం PS లో SI కళాధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఘటన పై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ దట్టి అప్పలనాయుడు, దత్తి మురళి, యువత ఉపాధ్యక్షులు పార్థు నాయుడు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...