వార్తలకు తిరిగి వెళ్లండి

కుషాయగూడలో కాలేజీ విద్యార్థినులు నిన్న రాత్రి ఆందోళన చేపట్టారు. కుషాయిగూడలో దేవ్స్ కాలేజీ ఆఫ్ నర్సింగ్లో బీఎస్సీ నర్సింగ్ విద్య పూర్తయినా.. యజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో కాలేజీ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు.
ఆరుగురు విద్యార్థినులు బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు వారికి మద్ధతు తెలిపారు.
Comments
Loading comments...

