Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచ్ నర్సిములు పుల్మామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 5:41 PM వికారాబాద్General
సర్పంచ్ నర్సిములు పుల్మామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు - Udayam
వికారాబాద్ మండలం పుల్మామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సర్పంచ్ నర్సిములు ముగ్గు వేసి పనులు ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించడం గొప్ప వరమని ఆయన అన్నారు. తెలంగాణలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, సెక్రటరీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...