వార్తలకు తిరిగి వెళ్లండి

పవిత్ర గ్రంథం ‘శ్రీమద్భాగవతం’ ఆధారంగా ‘సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్’ భారీ లైవ్ యాక్షన్ ఫిల్మ్ సిరీస్ను ప్రకటించింది. గురుపౌర్ణమి సందర్భంగా వెల్లడించిన ఈ ప్రాజెక్టు ఏడు భాగాలుగా రూపొందనుంది.
‘సప్త’ పేరుతో తెరకెక్కనున్న ఈ ఫ్రాంచైజీ భాగవత పారాయణ సంప్రదాయం స్ఫూర్తితో రూపొందుతోంది. నటీనటులు, దర్శకుడు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
Comments
Loading comments...
