వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీలంక జైల్లో దారుణం

శ్రీలంక జైలు తిరుగుబాటులో ఒక భారతీయ ఖైదీ మరణించినట్లు కొలంబో అధికారిక వర్గాలు ధృవీకరించాయని సమాచారం. మృతుడిని 73 ఏళ్ల ఉన్నికృష్ణన్ ఎస్గా గుర్తించినట్లు తెలుస్తోంది.
సోమవారం (జులై 6, 2026) జరిగిన ఈ ఘోర హింసాత్మక ఘటనలో పలువురు ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్ల నేపథ్యంలో భారత పౌరుడి మరణం ఇరుదేశాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
Comments
Loading comments...