Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ప్రయాణికుడికి 50 వేల పరిహారం

విష్ణు వర్ధన్ Jul 09, 2026 6:30 AM అల్ ఇండియా 7 viewsabout 1 hour ago
రైలు ప్రయాణికుడికి 50 వేల పరిహారం - Udayam Digital
రిజర్వ్‌డ్ కోచ్‌లోకి అనధికార ప్రయాణికులు రావడంతో తత్కాల్ టికెట్ ఉన్నా ఓ వ్యక్తి తీవ్ర ఇబ్బంది పడ్డాడు. రైల్వే నిర్లక్ష్యంతో రాత్రంతా నిద్ర లేకుండా గడిపిన బాధితుడు కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన తిరువనంతపురం వినియోగదారుల కమిషన్, ప్రయాణికుడి మానసిక వేదనకు గానూ రూ.50 వేలు, న్యాయ ఖర్చులకు రూ.3 వేలు పరిహారంగా చెల్లించాలని భారతీయ రైల్వేను ఆదేశించింది.

Comments

G
Loading comments...