వార్తలకు తిరిగి వెళ్లండి
95 కిలోల వెండి రథం: ఉదయ్పుర్లో అద్భుతం

రాజస్థాన్లోని ఉదయ్పుర్లో జగన్నాథుడి రథయాత్రకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామివారి కోసం 95 కిలోల వెండితో, 21 అడుగుల ఎత్తు గల అద్భుత రథాన్ని కళాకారులు సిద్ధం చేస్తున్నారు.
మొత్తం 58 విడిభాగాలతో రూపొందుతున్న ఈ రథాన్ని ఉత్సవానికి ఐదు రోజుల ముందు శిల్పులు జోడిస్తారు. జులై 16న జరిగే ఈ మహా రథయాత్రను కళ్లారా చూసేందుకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు.
Comments
Loading comments...