వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా బీఎస్పీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బొనాశి రాం చందర్ అడ్వకేట్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా షాపూర్ కోట కేంద్రంగా తన సామ్రాజ్యం స్థాపించి రజాకర్ల భూసాములు పెత్తందారి వ్యవస్థను ధ్వంసం చేశారు.
Comments
Loading comments...

