వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో సర్ నోటీసులు అందిన వారు సకాలంలో ధ్రువపత్రాలను సమర్పించాలని స్థానిక ఎంపీడీవో ప్రసాద్ కోరారు. శనివారం సాయంత్రం కొండాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న సర్ హియరింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కొందరికి నోటీసులు జారీ చేయడం జరిగిందని వారు అవసరమైన ధృవపత్రాలను అధికారులకు ఇవ్వాలని ఎంపీడీవో సూచించారు.
Comments
Loading comments...

