వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి నేడు కలెక్టరేట్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 5 నుంచి 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ఖాళీ సీట్లకు కౌన్సెలింగ్ ఉంటుందని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ తెలిపారు.
విద్యార్థులు ఉదయం 10.30 గంటలకు మార్కుల మెమో, కులం, ఆదాయ, స్టడీ పత్రాలు, ఆధార్, ఫొటోలతో కలెక్టరేట్ మీటింగ్ హాల్కు రావాలని సూచించారు.
Comments
Loading comments...

