Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంథనిలో క్రీడా పోటీల ప్రారంభం

Follow Udayam Digital on Google
రమేష్ బాబు Jul 28, 2026 5:46 PM పెద్దపల్లి తెలంగాణ
మంథనిలో క్రీడా పోటీల ప్రారంభం - Udayam Digital
పెద్దపల్లి జిల్లా మంథనిలో ‘వన్ భారత్-వన్ స్పిరిట్’ థీమ్‌తో గ్రామీణ విద్యార్థుల కోసం క్రీడా పోటీలను ప్రారంభించారు. ఆగస్టు 3 వరకు జరిగే ఈ పోటీల్లో 12 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొంటున్నారు. చెస్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్, క్యారమ్స్, క్రికెట్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...