వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలస మండలం చింతాడ జంక్షన్ వద్ద వాహనాల రాకపోకలు అధికంగా ఉన్నాయి.
మన్నయ్యపేట, కె.మన్నయ్యపేట, తురకపేట గ్రామాల ప్రజలు శ్రీకాకుళం వెళ్లేందుకు ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు. జంక్షన్ వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించేలా స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

