వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను కాంగ్రెస్ బీఎల్ఏలు వేగవంతం చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఢిల్లీలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని, ఓట్లను కాపాడటమే లక్ష్యమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...
