Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక ఓటరు సవరణపై అఖిలపక్ష సమావేశం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 30, 2026 8:26 PM నాగర్ కర్నూల్General
ప్రత్యేక ఓటరు సవరణపై అఖిలపక్ష సమావేశం - Udayam
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో ప్రత్యేక ఓటరు సవరణ (SIR) డిజిటలైజేషన్‌పై కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని కలెక్టర్ సూచించారు. ఫారం-6 ద్వారా కొత్త ఓటరు నమోదు, వివరాల సవరణలు చేసుకోవచ్చని తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం అవసరమని, బీఎల్‌వోలు పారదర్శకంగా పని చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...