వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ మండలం శామీర్పేటలో సర్పంచ్ వనిత అధ్యక్షతన రైతుల కోసం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటలకు సబ్సిడీ విత్తనాలు అందిస్తామని, ఆయిల్పామ్ సాగుతో రైతులు అభివృద్ధి చెందాలని సూచించారు.
Comments
Loading comments...

