Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్యకు ప్రత్యేక రైలు షురూ

రాజిత దేవి Jul 19, 2026 11:54 AM అనకాపల్లి about 8 hours ago
అయోధ్యకు ప్రత్యేక రైలు షురూ - Udayam Digital

Photo Gallery

అయోధ్యకు ప్రత్యేక రైలు షురూ - gallery image 1
అయోధ్యకు ప్రత్యేక రైలు షురూ - gallery image 2
అనకాపల్లి నుంచి కాశీ, అయోధ్యకు వెళ్లే ప్రత్యేక రైలును ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఐదు రోజులపాటు సాగే ఈ ప్రయాణంలో 20 బోగీల్లో 1500 మంది భక్తులు అయోధ్యకు వెళ్తున్నారు. ఎన్నికల హామీ మేరకు ఈ ఉచిత దర్శనం కల్పిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. త్వరలోనే మరో రైలును అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...