వార్తలకు తిరిగి వెళ్లండి
కర్నూలులో కల్తీ ఆహారంపై దాడులు - భారీ జరిమానాలు

కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో నాణ్యత లేని ఆహార పదార్థాలు, కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ బయటపడ్డాయి.
జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో 10 కేసులు నమోదు చేయగా, జాయింట్ కలెక్టర్ రూ.4.10 లక్షల జరిమానా విధించారు. కొన్ని నమూనాలను ల్యాబ్కు పంపినట్లు, రిపోర్టు ఆధారంగా మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...