Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి భక్తులకు ప్రత్యేక రైలు

రవళి దేవి Jul 15, 2026 8:47 AM నిజామాబాద్ 5 viewsabout 1 hour ago
తిరుపతి భక్తులకు ప్రత్యేక రైలు - Udayam Digital
నాందేడ్‌-తిరుచానూరు (07603), తిరుచానూరు-నాందేడ్‌ (07604) మధ్య కొత్త వారాంతపు రైలు అందుబాటులోకి వచ్చింది. ఇది నిజామాబాద్, ఆర్మూర్, కరీంనగర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు ప్రతి మంగళవారం నాందేడ్ నుంచి, బుధవారం తిరుచానూరు నుంచి బయల్దేరుతుంది. జులై 21 నుంచి ఆగస్టు 26 వరకు సేవలు అందుబాటులో ఉంటా

Comments

G
Loading comments...