వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుపతి భక్తులకు ప్రత్యేక రైలు

నాందేడ్-తిరుచానూరు (07603), తిరుచానూరు-నాందేడ్ (07604) మధ్య కొత్త వారాంతపు రైలు అందుబాటులోకి వచ్చింది. ఇది నిజామాబాద్, ఆర్మూర్, కరీంనగర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
ఈ రైలు ప్రతి మంగళవారం నాందేడ్ నుంచి, బుధవారం తిరుచానూరు నుంచి బయల్దేరుతుంది. జులై 21 నుంచి ఆగస్టు 26 వరకు సేవలు అందుబాటులో ఉంటా
Comments
Loading comments...