Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గవర్నర్‌ భవనం నుంచి ప్రత్యేక ఆహ్వానం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 12, 2026 12:40 PM అల్లూరి General
గవర్నర్‌ భవనం నుంచి ప్రత్యేక ఆహ్వానం - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పదో తరగతి టాపర్‌ పరుంబుడి దేవికి గవర్నర్‌ భవన్‌ నుంచి ప్రత్యేక ఆహ్వానం లభించింది. జోలాపుట్‌ జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థిని దేవి 593 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఆగస్టు 15న సాయంత్రం విజయవాడ లోక్‌భవన్‌లో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయబడింది. ఎంపికైన విద్యార్థుల వివరాలతో జిల్లా కలెక్టర్లకు లేఖలు పంపినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...