Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన భక్తులకు శ్రీశైలంలో ప్రత్యేక దర్శనం

భవేష్ కుమార్ Jun 25, 2026 5:34 AM కర్నూలు 7 viewsabout 24 hours ago
శ్రీశైలంలో చెంచు గిరిజన భక్తులకు ఉచిత స్పర్శదర్శనం ఘనంగా జరిగింది. నంద్యాల, మార్కాపురం, పల్నాడు మరియు స్థానిక గూడెల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సంప్రదాయ నృత్యాలు, తప్పెట వాయిద్యాల మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది. దర్శనానంతరం భక్తులందరికీ దేవస్థానం అన్నప్రసాదాలను అందజేసింది. గిరిజన భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం భక్తిభావంతో నిండిపోయింది.

Comments

G
Loading comments...