Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన భక్తులకు శ్రీశైలంలో ప్రత్యేక దర్శనం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jun 25, 2026 11:04 AM కర్నూలుGeneral
గిరిజన భక్తులకు శ్రీశైలంలో ప్రత్యేక దర్శనం - Udayam
శ్రీశైలంలో చెంచు గిరిజన భక్తులకు ఉచిత స్పర్శదర్శనం ఘనంగా జరిగింది. నంద్యాల, మార్కాపురం, పల్నాడు మరియు స్థానిక గూడెల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సంప్రదాయ నృత్యాలు, తప్పెట వాయిద్యాల మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది. దర్శనానంతరం భక్తులందరికీ దేవస్థానం అన్నప్రసాదాలను అందజేసింది. గిరిజన భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం భక్తిభావంతో నిండిపోయింది.

Comments

G
Loading comments...