వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నగర పోలీసులు ప్రత్యేక యాప్ను రూపొందిస్తున్నారు. సీపీ రాజశేఖరబాబు ఆదేశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ యాప్లో నకిలీ లింకులు, ఫోన్ నంబర్లను తనిఖీ చేసే ఫీచర్లు ఉండనున్నాయి.
చాట్బాట్, సైబర్ అవగాహన వీడియోలు, ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం కూడా యాప్లో అందుబాటులో ఉంటాయి. ప్రజలకు ఉపయోగపడేలా నెల రోజుల్లో ఈ యాప్ను సిద్ధం చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...
