వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నం మండలం కొత్త లక్ష్మీపురంలో మంగళవారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ నగదు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు అందజేశారని అన్నారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వ్యక్తిగా చంద్రబాబు నిలిచారని అయ్యన్నపాత్రుడు కొనియాడారు.
Comments
Loading comments...

