వార్తలకు తిరిగి వెళ్లండి

సమాజంలో సోషల్ మీడియా శక్తివంతమైన సాధనంగా మారిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు పేర్కొన్నారు. జానపాడు రైల్వే బ్రిడ్జి పనుల జాప్యంపై వారం క్రితం సోషల్ మీడియాలో ప్రశ్నించగా, కూటమి నేతలు స్పందించి గురువారం పనులను పునఃప్రారంభించారని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది నిదర్శనమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

