వార్తలకు తిరిగి వెళ్లండి

పూడూరు మండలం సోమనగుర్తి గ్రామంలో ఆదివారం గొరింక దామోదర్ నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పూడూరు మండల ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షులు యు. భాస్కర్, మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్ హాజరై దామోదర్కు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు, బంధుమిత్రులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
Comments
Loading comments...

