వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా కొత్తపేటలో 85 ఏళ్ల వృద్ధురాలు గంగధరి లక్ష్మిని తన కుమారుడు రాజేశం ఇంట్లోంచి గెంటేశాడు. ఆస్తి కోసం తల్లిని హింసిస్తూ, ఆమె పోషణను కూడా విస్మరించడంతో బాధితురాలు పోలీసులను, ఆర్డీవోను ఆశ్రయించింది.
తనను సొంత ఇంట్లోకి చేర్చాలని, ముగ్గురు కుమారులు ప్రతి నెలా పోషణ ఖర్చులు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమె వేడుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

