వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రజాబాట కార్యక్రమం చేపట్టారని జిల్లా విద్యుత్ అధికారి కే. వెంకటనర్సింహా రెడ్డి తెలిపారు. వెల్దండలో విద్యుత్ నియంత్రికలు, తుప్పుపట్టిన స్తంభాలను పరిశీలించారు.
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. గ్రామాల్లో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని, గుర్తించిన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

