వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు టౌన్హాల్లో వినికిడి లోపం గల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 10వ వార్షికోత్సవ మహాసభ జరిగింది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

