Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బడుల్లో సామాజిక తనిఖీల శ్రీకారం

వైష్ణవి శర్మ Jul 15, 2026 6:44 AM కరీంనగర్ 4 viewsabout 2 hours ago
బడుల్లో సామాజిక తనిఖీల శ్రీకారం - Udayam Digital
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నిధులు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రభుత్వం సామాజిక తనిఖీలకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాలు బడులను సందర్శించి విద్యా కార్యక్రమాలు, మౌలిక వసతులను పరిశీలిస్తున్నాయి. ఈ తనిఖీ ప్రక్రియ వచ్చే నెల రెండో వారం వరకు కొనసాగనుంది.

Comments

G
Loading comments...