వార్తలకు తిరిగి వెళ్లండి
బడుల్లో సామాజిక తనిఖీల శ్రీకారం

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నిధులు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రభుత్వం సామాజిక తనిఖీలకు శ్రీకారం చుట్టింది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాలు బడులను సందర్శించి విద్యా కార్యక్రమాలు, మౌలిక వసతులను పరిశీలిస్తున్నాయి. ఈ తనిఖీ ప్రక్రియ వచ్చే నెల రెండో వారం వరకు కొనసాగనుంది.
Comments
Loading comments...