వార్తలకు తిరిగి వెళ్లండి

వారణాసిలో పద్మశ్రీ సంత్ నిరంజన్ దాస్ జీ మహారాజ్ను బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మంగళవారం ర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవిదాసియా యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, MSMEల ప్రోత్సాహంపై చర్చించారు.
యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఆర్థిక స్వావలంబన సాధించేలా సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

