వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయంలో బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే విదేశీ ప్రతినిధులకు తెలుగు సంప్రదాయ రీతిలో శుక్రవారం ఘన స్వాగతం పలికారు.
ఈ మేరకు మేళతాళాలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు. రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇరాన్ , USE , ఇథియోపియా, బ్రెజిల్ దేశాల ప్రతినిధులు సదస్సుకు హాజరవుతున్నారు. దీనికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

